మిత్రులారా,
నిజానికి నా బ్లాగ్ విమర్శనా ప్రధానమే అయినా, విశాఖ పట్టణానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించ వలసిన సమయం వచ్చింది.
విశాఖ రాష్ట్రంలోనే రెండవ పెద్ద పట్టణం. పేరెన్నికగన్న ఓడరేవు. విహార స్థలము. ఇన్ని ఉన్నా, నానాటికీ, ఆ ఊరు తిన్నగా వెళ్ళే రైళ్ళ సంఖ్య తగ్గి పోవడం చాలా బాధాకరం.
దయచేసి, మీరంతా, ఈ కింద ఇచ్చిన లింక్స్ లోంచి మీ అభ్యంతరాన్ని ఆ యా ప్రముఖులకి తెలియచేయండి.
మీ మిత్రుడు,
సీతారామం
శ్రీమతి ప్రతిభా పాటిల్
మమతా Benarjee (రైల్వే మంత్రి)
దగ్గుబాటి పురందరేశ్వరి ( విశాఖ)
సబ్బం హరి (అనకాపల్లి)
ఉండవల్లి అరుణ్ కుమార్ ( రాజమండ్రి)
బొత్స ఝాన్సీ (విజయనగరం)
కిల్లి కృపారాణి (శ్రీకాకుళం)
Monday, 5 July 2010
Subscribe to:
Posts (Atom)