Monday 5 July 2010

విశాఖ కి ఇంత అన్యాయమా...

మిత్రులారా,

నిజానికి నా బ్లాగ్ విమర్శనా ప్రధానమే అయినా, విశాఖ పట్టణానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించ వలసిన సమయం వచ్చింది.

విశాఖ రాష్ట్రంలోనే రెండవ పెద్ద పట్టణం. పేరెన్నికగన్న ఓడరేవు. విహార స్థలము. ఇన్ని ఉన్నా, నానాటికీ, ఆ ఊరు తిన్నగా వెళ్ళే రైళ్ళ సంఖ్య తగ్గి పోవడం చాలా బాధాకరం.

దయచేసి, మీరంతా, ఈ కింద ఇచ్చిన లింక్స్ లోంచి మీ అభ్యంతరాన్ని ఆ యా ప్రముఖులకి తెలియచేయండి.

మీ మిత్రుడు,

సీతారామం

శ్రీమతి ప్రతిభా పాటిల్

మమతా Benarjee (రైల్వే మంత్రి)

దగ్గుబాటి పురందరేశ్వరి ( విశాఖ)

సబ్బం హరి (అనకాపల్లి)

ఉండవల్లి అరుణ్ కుమార్ ( రాజమండ్రి)

బొత్స ఝాన్సీ (విజయనగరం)

కిల్లి కృపారాణి (శ్రీకాకుళం)

1 comment:

  1. TV 9 had done a programme on this with the voices of the locals. Donot know what happened later.

    ReplyDelete